1 September 2018

వెయ్యికాళ్ల మండపాన్ని తిరిగి నిర్మిస్తాం https://ift.tt/2NCeK5L

 తిరుమల :  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తిరుమ‌ల‌లో  వెయ్యికాళ్ల మండపాన్ని తిరిగి నిర్మిస్తామని న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. వెయ్యికాళ్ల మండపాన్నికూల్చివేయడంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చివేయడం దారుణం అన్నారు. ఈ  విషయాన్ని చాలా సార్లు అధికారుల దృష్టికి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NCeK5L
via IFTTT September 01, 2018 at 03:17PM

No comments:

Post a Comment