విశాఖ : చంద్రబాబు దుష్ట పరిపాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకునేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విశాఖపట్నంలో అనంతవాహినిలా సాగిపోతోంది. శుక్రవారం ఉదయం జననేత 251వ రోజు పాదయాత్రను దర్జీనగర్ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి మామిడి పాలెం క్రాస్, గంధవరం, దొడ్డుపాలెం క్రాస్, వెంకన్న పాలెం, గోవాడ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2jS9aPD
via IFTTT September 01, 2018 at 02:46PM
No comments:
Post a Comment