1 November 2018

నేడు రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారిని క‌లువ‌నున్న వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు https://ift.tt/2SxFDuJ

అమ‌రావ‌తి:  ఓట్ల తొల‌గింపుపై ఫిర్యాదు చేసేందుకు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు గురువారం రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి ఆర్‌పీ సిసోడియాను క‌లువ‌నున్నారు. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షానికి చెందిన ఓట్ల‌ను భారీగా తొల‌గించ‌డంతో ఈ విష‌యాన్ని ఎన్నిక‌ల అధికారి దృష్టికి తీసుకెళ్ల‌నున్నారు. ఈ రోజు  ఉదయం 11.30 గంటలకు సెక్రటేరియట్ లోని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి  సిసోడియా ను వైయ‌స్ఆర్‌సీపీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2SxFDuJ
via IFTTT November 01, 2018 at 04:19PM

No comments:

Post a Comment