1 November 2018

వైయస్‌ జగన్‌ రిట్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా https://ift.tt/2DfOZ9S

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై హైకోర్టులో దాఖలైన రిట్‌ పిటిషన్‌ విచారణ మంగళవారానికి వాయిదా వేశారు. ఇవాళ పార్టీ సీనియర్‌ నాయకులు వైవీ సుబ్బారెడ్డి రిట్‌ పిటిషన్‌పైనా హైకోర్టులో విచారణ మొదలు కాగా గతంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాఖ్యంతో కలిపి వైయస్‌ జగన్,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DfOZ9S
via IFTTT November 01, 2018 at 04:35PM

No comments:

Post a Comment