హైదరాబాద్ః వైయస్ జగన్పై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ తీరును గవర్నర్కు వివరించనున్నట్లు వైయస్ఆర్సీపీ నేతలు తెలిపారు. జగన్పై హత్యాయత్నం ఘటనపై థర్డ్ పార్టీ విచారణ జరిపించాలని గవర్నర్ నరసింహన్ను వైయస్ఆర్సీపీ బృందం కోరనుంది.అక్టోబర్ 25న ఇద్దరు భద్రతా సిబ్బందితో విశాఖ ఎయిర్పోర్టుకు వెళ్లిన వైయస్ జగన్పై శ్రీనివాస్ అనే వ్యక్తి కత్తితో దాడి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zlLYjM
via IFTTT November 01, 2018 at 04:13PM
No comments:
Post a Comment