24 November 2018

వైయస్‌ఆర్‌ అభివృద్ధిని చెరిపేస్తున్నారన్నా.. https://ift.tt/2DSSTpr

విజయనగరంః విజయనగరం నియోజకవర్గం  జీఎంవలస మండలం తూర్పుముఠా గ్రామానికి గిరిజనులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. సమస్యలతో కూడిన వినతిప్రతాన్ని సమర్పించారు. వైయస్‌ఆర్‌ హయాంలో స్పోర్ట్స్‌ స్కూల్‌ ఏర్పాటు చేశారని తర్వాత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో తరలిపోయే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు అటవీ భూముల హక్కుల చట్టాన్ని అమలు చేయాలని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DSSTpr
via IFTTT November 24, 2018 at 06:29PM

No comments:

Post a Comment