24 November 2018

కనీసం లోను కూడా ఇవ్వడం లేదన్నా.. https://ift.tt/2FeQpTJ

వైయస్‌ జగన్‌కు దివ్యాంగుడు మొరవిజయనగరంః రాజయ్యపేటకు చెందిన గోపయ్య అనే దివ్యాంగుడు ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. వికలాంగుడైన తనకు కనీసం లోను కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారని వాపోయారు. జన్మభూమి కమిటీలు టీడీపీ కార్యకర్తలకే లోన్‌ ఇస్తున్నారన్నారు.  తనకు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక స్థోమత లేని కారణంగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2FeQpTJ
via IFTTT November 24, 2018 at 06:14PM

No comments:

Post a Comment