24 November 2018

వైయస్‌ జగన్‌ను కలిసిన సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులు https://ift.tt/2FBp3Ys

విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఏళ్ల తరబడి పని చేస్తున్నా రెగ్యులర్‌ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం లేదని ఫిర్యాదు చేశారు. సమస్యలపై వైయస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2FBp3Ys
via IFTTT November 24, 2018 at 07:00PM

No comments:

Post a Comment