23 September 2018

జగనన్న రాకతో ప్రజల్లో చైతన్యం... https://ift.tt/2zoZvsf

విశాఖః జననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాకతో ప్రజల్లో చైతన్యం వచ్చిందని వైయస్‌ఆర్‌సీపీ భీమిలి సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల అన్నారు. ప్రజా సంకల్పయాత్రకు రోజురోజుకు ప్రజల మద్దతు పెరుగుతోందని విశేష సంఖ్యలో ప్రజలు జగనన్నకు అండగా  నడుస్తున్నారన్నారు. మంత్రి నియోజకవర్గమైన భీమిలిలో సమస్యలు అధికంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా ఈనాం భూముల సమస్య ఉందన్నారు. ప్రజలందరూ వైయస్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zoZvsf
via IFTTT September 23, 2018 at 05:01PM

No comments:

Post a Comment