23 September 2018

వైయస్‌ఆర్‌సీపీలోకి రిటైర్డ్‌ డిఐజీ ఏసురత్నం.. https://ift.tt/2Dw9YWK

విశాఖః జననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వం పట్ల నమ్మకంతో వైయస్‌ఆర్‌సీపీలోకి నాయకులతో పాటు రిటైర్డ్‌ ఉన్నతాధికారుల చేరికలు పెరుగుతున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన రిటైర్డ్‌ డిఐజీ చంద్రగిరి ఏసురత్నం వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.   అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు  కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.  పాత్రుళ్లునగర్‌ కాలనీకి చెందిన 1500

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Dw9YWK
via IFTTT September 23, 2018 at 05:18PM

No comments:

Post a Comment