22 September 2018

టీడీపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి https://ift.tt/2xu7qDs

ప్రకాశంః సంక్షేమ పథకాలు అన్నివర్గాలకు అందాలంటే కావాలి జగన్‌–రావాలి జగన్‌ అనాలని మాజీ మంత్రి మహీధర్‌రెడ్డి అన్నారు. కందుకూరులో ఏకలవ్య నగర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. టీడీపీ అరాచక పాలనకు ఓటుతో బుద్ధిచెప్పి రాబోయే కాలంలో వైయస్‌ఆర్‌సీపీకి మద్దతు తెలపాలన్నారు. నిరంతరం ప్రజలకోసం శ్రమించే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xu7qDs
via IFTTT September 22, 2018 at 07:51PM

No comments:

Post a Comment