22 September 2018

వైయస్‌ జగన్‌ పాదయాత్ర చిరస్మరణీయం https://ift.tt/2QQOre3

విశాఖః వైయస్‌జగన్‌ పాదయాత్ర మరో చరిత్ర సృష్టించబోతుందని మాజీ ఎంపీ, వైయస్‌ఆర్‌సీపీ నేత వైవి సుబ్బారెడ్డి అన్నారు. జగన్‌ ప్రతిరోజూ ప్రత్యక్షంగా 5 నుంచి వేల మంది కలుస్తున్నారన్నారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయే పాదయాత్రగా అభివర్ణించారు. ప్రజా సమస్యలను అవగాహన చేసుకుని రాబోయే రోజుల్లో వారి సమస్యలు తీర్చే దిశగా జగన్‌ అడుగులు వేస్తున్నారన్నారు.మళ్లీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QQOre3
via IFTTT September 22, 2018 at 07:16PM

No comments:

Post a Comment