1 September 2018

మాయమాటలతో బాబు కాలం వెల్లదీస్తున్నాడు https://ift.tt/2ostdpR

విశాఖపట్నం: మాయమాటలు చెబుతూ చంద్రబాబు నాలుగున్నరేళ్లుగా కాలం వెల్లదీస్తున్నాడని విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ అని రైతాంగాన్ని నట్టేట ముంచాడని మండిపడ్డారు. చోడవరం నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో స్థానిక రైతులు ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ మేరకు వారి సమస్యలను జననేతకు వివరించారు. అనంతరం వారు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ostdpR
via IFTTT September 01, 2018 at 09:04PM

No comments:

Post a Comment