1 September 2018

బాబు హమీలు నీటిమూటలు https://ift.tt/2C6FNF2

వైయస్‌ జగన్‌కు బాధలు చెప్పకున్న రైతులుచంద్రబాబు హమీలు నీటిమూటలని విశాఖ జిల్లా చోడవరం నియోజవర్గం రైతులు మండిపడుతున్నారు. పాదయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. రుణమాఫీ చేస్తానని బాబు  సర్కార్‌ రైతులను మోసం చేసిందన్నారు.డ్వాక్రా రుణమాఫీలను కూడా చేయలేదన్నారు. మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలోనే రైతులకు మేలు జరిగిందన్ని, ఆ మహానేత

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2C6FNF2
via IFTTT September 01, 2018 at 09:07PM

No comments:

Post a Comment