విశాఖః ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర మరో కీలకఘట్టానికి చేరువైంది. ఆదివారం నాటితో ఆయన పాదయాత్ర 11 జిల్లాలను పూర్తి చేసుకుని సోమవారం ఉదయం 12 వ జిల్లాలోకి అడుగిడతుండటంతో పాటు, 3 వేల కిలోమీటర్లను పూర్తి చేసుకోనుంది. ఈ చారిత్రక ఘట్టానికి చరిత్రలో చిరస్థానం కల్పించేందుకు విజయనగరం జిల్లా
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NyA00s
via IFTTT September 23, 2018 at 08:22PM
No comments:
Post a Comment