23 September 2018

అధికారంలోకి రాగానే అందరికీ ఇళ్ల స్థలాలు https://ift.tt/2DqbzNV

పశ్చిమగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే వెంకటాపురం పంచాయతీ పరిధిలోని ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు అందిస్తామని ఎమ్మెల్సీ ఆళ్ల నాని అన్నారు. ఏలూరు రూరల్‌ వెంకటాపురంలో వైయస్‌ఆర్‌ సీపీ నేత రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆళ్ల నానితో పాటు పార్టీ నేతలు గుడిదేశి శ్రీనివాస్, ప్రసాద్,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DqbzNV
via IFTTT September 23, 2018 at 08:11PM

No comments:

Post a Comment