25 August 2018

వైయ‌స్ జ‌గ‌న్ సీఎం కావాల‌ని మోకాళ్ల‌పై అప్ప‌న్న కొండ‌కు https://ift.tt/2P6hfxL

  విశాఖపట్నం: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని సింహాద్రి అప్పన్న కొండ మెట్లు మోకాళ్లతో ఎక్కుతానని నర్సీపట్నానికి చెందిన లాలం సత్యనారాయణ మొక్కుకున్నారు.  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబానికి వీరాభిమాని అయిన స‌త్య‌నారాయ‌ణ వైయ‌స్ఆర్‌ హయాంలో జరిగిన సంక్షేమ పథకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మ‌హానేత‌ తనయుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పథకాలకు ముగ్దుడయ్యారు. దీంతో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2P6hfxL
via IFTTT August 25, 2018 at 02:58PM

No comments:

Post a Comment