25 August 2018

ఏజెన్సీలో కుంటుప‌డిన విద్యా వ్య‌వ‌స్థ‌ https://ift.tt/2NheXeD

విశాఖ‌:  ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యా వ్య‌వ‌స్థ కుంటుప‌డింద‌ని వైయస్‌ఆర్‌సీపీ టీచర్‌ అసోసియేషన్‌ నాయకులు వైయ‌స్ జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేశారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విశాఖ జిల్లాలో కొన‌సాగుతోంది. య‌ల‌మంచ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేస్తున్న జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌ను ఉపాధ్యాయులు క‌లిసి విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఐటీడీఏ ప‌రిధిలోని పాఠశాలల్లో ఉపాధ్యాయల

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NheXeD
via IFTTT August 25, 2018 at 04:24PM

No comments:

Post a Comment