25 August 2018

29న మహాధర్నా https://ift.tt/2MMYDoQ

  కొడంగల్(తెలంగాణ‌): డిగ్రీ కళాశాలకు గదులు కేటాయించాలంటూ ఈ నెల 29వ తేదీన  కొడంగ‌ల్ మండల కేంద్రంలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నాను నిర్వహించనున్నట్లు  వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తమ్మలి బాల్‌రాజ్‌ పిలుపునిచ్చారు. ఇటీవల ఆగస్టు 11వ తేదీన డిగ్రీ విద్యార్థులకు తరగతుల నిర్వహణ కొరకు గదులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని నిరసన తెలపడానికి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MMYDoQ
via IFTTT August 25, 2018 at 02:49PM

No comments:

Post a Comment