విశాఖ: ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని మాజీ రిటైర్డ్ ఎస్పీ ప్రేమ్బాబు విమర్శించారు. విశాఖ జిల్లా పాయకరావు పేట నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర లో వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. విశాఖ రైల్వేజోన్, ప్రత్యేకహోదా, దుగ్గరాజు పట్నం పోర్టు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MHO2eW
via IFTTT August 21, 2018 at 05:30PM
No comments:
Post a Comment