21 August 2018

అభిమానం పాటై.. ఉప్పొంగింది.. https://ift.tt/2PrrGfY

విశాఖ‌: వైయ‌స్ జ‌గ‌న్‌పై అభిమానాన్ని పాట‌ల రూపంలో  చాటుకుంటున్నారు కొంద‌రు అభిమానులు. పాద‌యాత్ర‌గా వ‌చ్చిన రాజ‌న్న బిడ్డ‌పై అభిమానులు పాట‌లు రూపొందించారు. ఆ పాట‌ల‌ను ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో పాడి అభిమానాన్ని చాటుకుంటున్నారు. తాము రాసిన పాట‌ల‌ను స్వ‌యంగా జ‌గ‌న‌న్న‌కు వినిపించి ఉప్పొంగిపోతున్నారు. న‌వ‌ర‌త్నాల‌ను వివ‌రిస్తూ ర‌చించిన ఈ పాట‌లు దారి పొడ‌వునా వినిపిస్తున్నాయి.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PrrGfY
via IFTTT August 21, 2018 at 05:24PM

No comments:

Post a Comment