20 August 2018

మంత్రి దత్తత గ్రామంలో అభివృద్ధి ఉత్తదే.. https://ift.tt/2MCm4Bi

జననేతను కలిసి ధర్మసాగరం గ్రామస్తులువిశాఖపట్నం: మంత్రి అయ్యన్నపాత్రుడు దత్తత గ్రామంలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. పేరుకే దత్తత గ్రామం... అభివృద్ధి అంతా ఉత్తదేనని ప్రజలు మండిపడుతున్నారు. అయ్యన్నపాత్రుడు కుటుంబం దత్తత తీసుకున్న ధర్మసాగరంలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కన్నీరు పెట్టుకున్నారు. ఎస్సీకాలనీల్లో రోడ్లు సరిగ్గా లేవు,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MCm4Bi
via IFTTT August 20, 2018 at 10:17PM

No comments:

Post a Comment