విశాఖపట్నం: ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా.. ప్రజల కళ్లల్లో కాంతులు నింపడమే ధ్యేయంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 105వ నియోజకవర్గం పాయకరావుపేటలోకి అడుగుపెట్టింది. ఆరు రోజులుగా నర్సీపట్నం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జననేత ధర్మసాగరం మీదుగా పాయకరావుపేటలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వైయస్ జగన్మోహన్రెడ్డికి మహిళలు హారతులు పట్టి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Btm6Hc
via IFTTT August 20, 2018 at 10:16PM
No comments:
Post a Comment