జోరువానలో కూడా వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర సాగుతోంది. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ప్రజలు వైయస్ జగన్కు ఘనస్వాగతం పలికారు. ప్రజా సమస్యలు వింటూ.. వారికి భరోసా ఇస్తూ జగన్ ముందుకు సాగుతున్నారు. విద్యార్థులు, వికలాంగులు,రైతులు తమ గోడును వినిపించారు. ఇళ్లు లేవంటూ నిరుపేదలు, పింఛన్లు రావడంలేదంటూ అభాగ్యులు, జన్మకమిటీలు ఆజ్ఞ లేనిదే లోన్లు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ug1YSP
via IFTTT August 20, 2018 at 10:18PM
No comments:
Post a Comment