విజయవాడ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్పై హత్యాయత్నం చేయడమే కాకుండా ఈ కేసును నీరుగార్చేందుకు అధికార పార్టీ కుట్రలు చేస్తోంది. టీడీపీకి చెందిన హర్షవర్ధన్ క్యాంటిన్లో పని చేస్తున్న నిందితుడిని వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ టీడీపీ కార్యకర్త అని ఆరోపిస్తే..దాన్ని సాకుగా తీసుకొని పోలీసులు నోటీసులు అందజేశారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2yP4YId
via IFTTT November 03, 2018 at 09:24PM
No comments:
Post a Comment