భాగ్యనగరాన్ని బాబుగారే నిర్మించారు. చార్మినార్ కు చంద్రబాబే శంకుస్థాపన చేసారు.గోల్కొండ కోట నిజానికి నారా కోట దయాధర్మంగా హైదరాబాద్ నవాబులకు రాసిచ్చేసారు.మూసీనది ముఖం కడుక్కోడానికి, టాంకుబండు దూకి ఈతకొట్టడానికి బాబే కట్టాడు...బిర్లామందిర్ బనాయించింది బాబే...ఫలక్ నామా పాలెస్ పునాదిరాయి బాబేసిందే...సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ , కాచీగూడా రైల్వేస్టేషన్లు కట్టింది బాబే..ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఔటర్ రింగు రోడ్డు, మెట్రోరైలు ప్రతిదీ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PAsu5k
via IFTTT November 03, 2018 at 06:35PM
No comments:
Post a Comment