శ్రీకాకుళం: యువత ఉద్యమించాలని, యువ చైతన్యంతోనే టీడీపీ పతనం ప్రారంభమవుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు అన్నారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మెంటాడ స్వరూప్ అధ్యక్షతన ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ‘వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ విద్యార్థి విభాగం బలోపేతం’ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థి విభాగంలో సభ్యత్వం తీసుకునేందుకు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2qtEJCH
via IFTTT November 05, 2018 at 05:03PM
No comments:
Post a Comment