4 November 2018

ఏపీలో భక్షించి..దేశంలో రక్షిస్తావా.. https://ift.tt/2JGHIAs

ప్రమాదంలో ప్రజాస్వామ్యం లేదు..చంద్రబాబు ఉన్నారు..టీడీపీ కాదు..శునకా నంద పార్టీ..వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబువిజయవాడఃవైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే చంద్రబాబు అవహేళనగా మాట్లాడటం దారుణమని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు.విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కోడికత్తి పార్టీ అని పైశాచిక ఆనందం  పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌మోహన్‌ రెడ్డిపై

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JGHIAs
via IFTTT November 04, 2018 at 10:37PM

No comments:

Post a Comment