4 November 2018

చంద్రబాబు పచ్చి అవకాశవాది.. https://ift.tt/2qrBWtv

అనంతపురంః చంద్రబాబు పచ్చి అవకాశవాది అని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. మొన్నటి వరుకు మోదీతో కలిసి ఇప్పుడు రాహుల్‌తో కలవడం సిగ్గుచేటన్నారు. టీడీపీ కాపాడుకునేందుకు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారన్నారు. టీడీపీ,కాంగ్రెస్‌ పొత్తు అనైతికమన్నారు.ప్రజలు రాబోయే ఎన్నికల్లో టీడీపీ బుద్ధి చెబుతారన్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2qrBWtv
via IFTTT November 04, 2018 at 04:46PM

No comments:

Post a Comment