4 November 2018

వైయస్‌ఆర్‌ సీపీలో టీడీపీ కుటుంబాల చేరిక https://ift.tt/2D25HbJ

చిత్తూరు: సోమల మండలంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న గంగిరెడ్డిపురం గ్రామంలో తంబళ్లపల్లె నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి పెద్దిరెడ్డి ద్వారాకనాథరెడ్డి ఆధ్వర్యంలో 15 కుటుంబాలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరాయి. వీరందరికీ ఆయన కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఇరికిపెంట పంచాయతీలో గంగిరెడ్డిపురం టీడీపీకి కంచుకోటగా ఉండేది. ఇటీవల ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన సందర్భంగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2D25HbJ
via IFTTT November 04, 2018 at 06:32PM

No comments:

Post a Comment