- చంద్రబాబువి కుట్రపూరిత రాజకీయాలు..వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అబంటి రాంబాబువిజయవాడః తెలుగువారి మనోభావాలకు వ్యతిరేకంగా ఆంధ్రపదేశ్ను రెండుగా చీల్చిన కాంగ్రెస్ పార్టీతో టీడీపీ జతకట్టడం దారుణమని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అబంటి రాంబాబు మండిపడ్డారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాన్ని రెండుగా చీల్చి ద్రోహం చేసిందన్నారు. గురువారం ఆయన విజయవాడలో మీడియాతో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2qovC6c
via IFTTT November 01, 2018 at 09:32PM
No comments:
Post a Comment