1 November 2018

హత్యాయత్నంపై థర్డ్‌ పార్టీ విచారణ జరిపించాలి https://ift.tt/2JwP5uf

కర్నూలుః వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం కుట్రలో చంద్రబాబు,లోకేష్‌ ,మంత్రులు ఉన్నారని వైయస్‌ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంత రెడ్డి ఆరోపించారు.ఘటనపై థర్డ్‌ పార్టీ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ధర్మ పోరాట దీక్షలు అ«ధర్మ పోరాట దీక్షలుగా అభివర్ణించారు. ప్రజలు మోసం చేసే దీక్షలుగా భావిస్తున్నారన్నారని .వైయస్‌ఆర్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు కరుణాకర్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JwP5uf
via IFTTT November 01, 2018 at 10:14PM

No comments:

Post a Comment