22 September 2018

పట్టుదల గల నేత వైయస్‌ జగన్‌ https://ift.tt/2xHPhBj

విశాఖః ప్రజల కోసం ఎన్నివేల కిలోమీటర్లయిన నడిచే పట్టుదల జననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిలో కనిపిస్తుందని వైయస్‌ఆర్‌సీపీ నేత అబంటి రాంబాబు అన్నారు. సమర్థ నాయకత్వం కలిగిన జననేత జగనే  రాష్ట్రానికి రథసారధిగా ఉండాలని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌  మనోసంకల్పమే రాబోయే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీని అధికారంలోకి తీసుకువస్తుందన్నారు.రాష్ట్రంతో బాటు ప్రపంచం అంతా జననేత

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xHPhBj
via IFTTT September 22, 2018 at 05:41PM

No comments:

Post a Comment