26 September 2018

ప్రకృతి వ్యవసాయంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం https://ift.tt/2QdzlOX

వాస్తవాలను పక్కదారి పట్టింస్తున్నారు..వ్యవసాయాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబే..హైదరాబాద్ః ప్రకృతి వ్యవసాయంపై చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత గడికోట శ్రీకాంత్‌ రెడ్డి విమర్శించారు. ఏపీలోని 2కోట్ల ఎకరాల్లో ప్రకృతి సేద్యం జరుగుతున్నట్లు  అంతర్జాతీయంగా అబద్ధాలను తీసుకెళ్తున్నారని దుయ్యబట్టారు.ఏపీలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని వాస్తవాలు చెప్పకుండా గొప్పలు  చెప్పుకోని అంతర్జాతీయంగా రాష్ట్రం పరువు దిగజారుస్తున్నారని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QdzlOX
via IFTTT September 26, 2018 at 08:33PM

1 comment:

  1. . . . ఏపీలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని వాస్తవాలు. . .
    వాస్తవానికి, మీ పార్టీపాలన లేకపోవటమే అష్టకష్టాలూ అని మీ అభిప్రాయం కదా.

    ReplyDelete