22 September 2018

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు https://ift.tt/2NwNEBc

విశాఖః ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను ఏపీ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ కలిసి జర్నలిస్టుల సమస్యలు వివరించారు. పదవి విరమణ చేసిన జర్నలిస్టులకు రూ.10 వేలు పెన్షన్‌ ఇవ్వాలని విన్నవించారు. జర్నలిస్టు మరణిస్తే భార్యకు రూ.5వేలు పెన్షన్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిజం విభాగాల్లో సాంకేతిక వనరులు కల్పించాలని జర్నలిస్టు సంఘ ప్రతినిధులు కోరారు. జిల్లాలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NwNEBc
via IFTTT September 22, 2018 at 08:20PM

No comments:

Post a Comment