1 September 2018

ఆంధ్రుల పాలిట ఆశాకిరణం వైయస్‌ జగన్‌.. https://ift.tt/2LN6kqn

విశాఖ - నాలుగేళ్ల చంద్రబాబు దుష్ట పాలన నుంచి ప్రజలను విముక్తి చేయడానికి వచ్చిన ఆశాకిరణం వైయస్‌ జగన్‌ అని వరుదు కల్యాణి అన్నారు. విశాఖ జిల్లా చోడవరం  బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు అన్నివర్గాలను మోసం చేశారని విమర్శించారు.  మహిళలు, నిరుద్యోగులు,యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కష్టాలతో రైతు తలదించుకుని బతుకుతున్నాడని, జగనన్న సీఎం అయితే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LN6kqn
via IFTTT September 02, 2018 at 12:18AM

No comments:

Post a Comment