23 September 2018

గండిగుండం నుంచి 268వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2pwcvX6

  విశాఖపట్నం : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం వైయ‌స్‌ జగన్‌.. భీమిలి నియోజకవర్గంలోని గండిగుండం క్రాస్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి గండిగుండం కాలనీ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. తర్వాత జననేత పాదయాత్ర పెందుర్తి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2pwcvX6
via IFTTT September 23, 2018 at 03:24PM

No comments:

Post a Comment