21 August 2018

వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌లం https://ift.tt/2w2ISAz

ప‌శ్చిమ గోదావ‌రి: వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు కారుమూరి నాగేశ్వ‌ర‌రావు మండిప‌డ్డారు. త‌ణుకు నియోజ‌క‌వ‌ర్గంలోని వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో కారుమూరి నాగేశ్వ‌ర‌రావు ప‌ర్య‌టించారు.   గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాలకు ఎగువ నుంచి గోదావరి నదిలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుండ‌టంతో ప‌లు ప్రాంతాలు ముంపుకు గుర‌య్యాయి. గోదావరి పరివాహక

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2w2ISAz
via IFTTT August 22, 2018 at 12:23AM

No comments:

Post a Comment