వైయస్ జగన్ పాదయాత్ర 242 రోజు విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం దార్లపూడిలో ముగిసింది. ప్రజా సమస్యలను ఓర్పుగా వింటూ.. భరోసా నిస్తూ ఓపికగా సాగిన్న ప్రజా సంకల్పయాత్రలో వేల సంఖ్యలో ప్రజలు మమేకమయ్యారు. పాయకరావుపేట నియోజకవర్గం కైలాసపట్నం మీదగా చౌడవాడ క్రాస్,గొట్టివాడ, పండూరు క్రాస్,రామచంద్రపురం క్రాస్, దార్లపూడి జంక్షన్ మీదగా, దార్లపూడి వరుకూ పాదయాత్ర
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2BvXPA9
via IFTTT August 22, 2018 at 12:26AM
No comments:
Post a Comment