21 August 2018

బీసీలను రాజకీయంగా అణగదొక్కుతున్న మంత్రి సుజయ https://ift.tt/2w0Gj1N

డీసీసీబీ పాలక వర్గం రద్దు చేయడంలో ఆంతర్యమేంటీ?విజయనగరం: మంత్రి సుజయకృష్ణరంగారావు అధికారాన్ని అడ్డం పెట్టుకొని బీసీలను రాజకీయంగా అణగదొక్కుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మజ్జి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో డీసీసీబీల కాల పరిమితి పెంచి నాలిగింటికి మాత్రమే ప్రత్యేక అధికారులను నియమించడంలో ఆంతర్యమేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. విజయనగరం జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2w0Gj1N
via IFTTT August 21, 2018 at 05:50PM

No comments:

Post a Comment