21 August 2018

బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి https://ift.tt/2OTXcm5

– ఎమ్మెల్యే రక్షణ నిధి డిమాండుకృష్ణా జిల్లా:  గంపలగూడెం మండలం వినగడప కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నూజివీడు–గంపలగూడెం రహదారి మధ్య వంతెన తెగిపోయింది.దీంతో కట్టలేరు వాగు సమీపంలోని 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే రక్షణనిధి డిమాండు చేశారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OTXcm5
via IFTTT August 21, 2018 at 05:47PM

No comments:

Post a Comment