23 August 2018

యలమంచలి నియోజకవర్గంలో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం https://ift.tt/2MpwhSh

విశాఖ‌: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 243వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం దార్లపూడి నుంచి ప్రారంభించ‌గా ఏటికొప్పాక వ‌ద్ద యలమంచిలి నియోజకవర్గంలో అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా రాజ‌న్న బిడ్డ‌కు స్థానికులు,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MpwhSh
via IFTTT August 23, 2018 at 03:08PM

No comments:

Post a Comment