23 August 2018

దార్ల‌పూడి నుంచి 243వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2OYvgx8

  విశాఖ : ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 243వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం దార్లపూడి నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి యలమంచిలి నియోజకవర్గంలోని ఏటికొప్పాక, పద్మనాభరాజుపేట, పులపర్తి మీదుగా పురుషోత్తమపురం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OYvgx8
via IFTTT August 23, 2018 at 03:00PM

No comments:

Post a Comment