21 August 2018

వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌లోకి వ‌ల‌స‌ల వెల్లువ‌ https://ift.tt/2BpTqyR

విశాఖ‌:  విశాఖ జిల్లా పాయ‌క‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర కొన‌సాగుతోంది. 242రోజు  జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతున్నారు. ఆయ‌నను క‌లిసేందుకు వేలాది మంది ప్ర‌జ‌లు త‌ర‌లివ‌స్తున్నారు. ప్ర‌జ‌ల కోసం వైయ‌స్ జ‌గ‌న్ ప‌డుతున్న క‌ష్టాన్ని చూసి నాయ‌కులు, మాజీ అధికారులు పార్టీలో చేరుతున్నారు. మాజీ రీటైర్డ్ ఎస్పీ ప్రేమ్‌బాబు, టీడీపీ నాయ‌కులు  గెడ్డ‌మూరి ర‌మ‌ణ‌,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2BpTqyR
via IFTTT August 21, 2018 at 04:33PM

No comments:

Post a Comment