24 November 2018

కలుషిత జలాలతో మంచాన పడుతున్నామయ్యా.. https://ift.tt/2zrPutV

వైయస్‌ జగన్‌కు మహిళల గోడు...విజయనగరంః చిన్నబుడ్డివరం,అంకువరం గ్రామ మహిళలు వైయస్‌ జగన్‌ను కలుసుకుని తమ సమస్యలు విన్నవించారు.తాగునీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వైయస్‌ జగన్‌కు మొరపెట్టకున్నారు. బిందె నీళ్లు కోసం కిలోమీటర్లు నడవాల్సి వస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.కలుషితమైన నీటితో అనార్యోగం పాలవుతున్నా పట్టించుకోవడంలేదని వాపోయారు.ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా తమ సమస్య పరిష్కారం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zrPutV
via IFTTT November 24, 2018 at 10:24PM

No comments:

Post a Comment