వినుకొండలో సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులుఅన్నదాతల ఆందోళనకు వైయస్ఆర్సీపీ మద్దతుగుంటూరు: రైతులకు సాగునీరు ఇవ్వకుండా అన్యాయం చేస్తే సహించేది లేదని, వారికి అండగా ఉంటామని వైయస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు, శ్రీకృష్ణదేవరాయులు, బ్రహ్మనాయుడు పేర్కొన్నారు. పంటల సాగుకు నీటిని విడుదల చేయాలని డిమాండు చేస్తూ వినుకొండలో శుక్రవారం రైతులు రోడ్డెక్కారు. గుంటూరు–కర్నూలు రహదారిపై ధర్నా చేపట్టారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2RqhEMy
via IFTTT November 02, 2018 at 09:27PM
No comments:
Post a Comment