24 November 2018

చంద్రబాబు ప్రభుత్వం నట్టేట ముంచిందయ్యా.. https://ift.tt/2Qpqvxu

వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకున్న అగ్రిగోల్డ్‌ బాధితులువిజయనగరంః అగ్రిగోల్డ్‌ బాధితులు ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను మొర పెట్టుకున్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేయాలంటూ వైయస్‌ జగన్‌కు బాధితులు వినతిపత్రం సమర్పించారు. టీడీపీ ప్రభుత్వం తమను నట్టేట ముంచిందని కన్నీరు మున్నీరయ్యారు. చంద్రబాబు సర్కార్‌లో న్యాయం జరుగుతుందన్న ఆశపోయిందన్నారు.రాష్ట్రవాప్తంగా 19

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Qpqvxu
via IFTTT November 24, 2018 at 05:41PM

No comments:

Post a Comment