తెలుగువాడి ఆత్మగౌరవం దెబ్బతిందని నాడు ఎన్టీరామారావు మండిపడ్డారు.ఆత్మగౌరవం నినాదంతోనే తెలుగుదేశం పార్టీ పెట్టారు. అప్పుడు ఆ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది కాంగ్రెస్పార్టీనేనని...ఎన్టీయార్ ...దిక్కులు పిక్కటిల్లేలా...గగనాంతరాలు దద్దరిల్లేలా చాటారు. అప్పుడు అల్లుడు చంద్రబాబుగారు ఆ కాంగ్రెస్లోనే వున్నారు. అప్పుడు మామాగారి మాటల్నీ చాలా లైట్గా తీసుకున్నారు. అది చాలదన్నట్టు మామ మీదే పోటీచేస్తానని ప్రగల్భాలు పలికారు. ఎన్టీయార్తో పోటీమాట
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PzNGZ3
via IFTTT November 02, 2018 at 11:13PM
No comments:
Post a Comment