విజయవాడ: దళిత సంక్షేమాన్ని చంద్రబాబు తూట్లు పొడిచారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. అడుగడుగునా దళితులను కించపరుస్తూ చంద్రబాబు పాలన సాగిస్తున్నాడని మండిపడ్డారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోట్ల రూపాయల సబ్ప్లాన్ నిధులను దళితుల అభివృద్ధికి కేటాయించకుండా పక్కదారి పట్టిస్తున్నాడన్నారు. చంద్రబాబు కుయుక్తులను
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OqJndZ
via IFTTT November 05, 2018 at 08:44PM
No comments:
Post a Comment