5 November 2018

పారిశుద్ధ్య కార్మికులకు ద్రోహం చేస్తోన్న టీడీపీ సర్కార్‌ https://ift.tt/2Oqe8zK

తిరుపతి: పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ ద్రో హం చేస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతి మున్సిపాల్‌ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులకు మద్దతుగా వైయస్‌ఆర్‌ సీపీ ధర్నా చేపట్టింది. ధర్నాలో భూమన కరుణాకర్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. దశాబ్దాలుగా నివాసముంటున్న కార్మికులను వెళ్లగొట్టాలని ప్రభుత్వం కుట్ర పన్నిందని మండిపడ్డారు. మంత్రి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Oqe8zK
via IFTTT November 05, 2018 at 08:24PM

No comments:

Post a Comment